59 మంది కరోనా అనుమానితులు పరీక్షలు చేసి ఐదు రోజులు అవుతున్నప్పటికీ ఇప్పటివరకు ఫలితాలను ఎందుకు ప్రకటించలేదు? ప్రజలు భయాందోళనకు గురి అవుతుంటే పట్టించుకునే నాధుడే కరువయ్యాడు. మన ఎమ్మెల్యే రక్షణనిధి ఎక్కడ? తక్షణమే ఆయన స్పందించి తిరువూరులో కరోనా వ్యాధి నిరోధక చర్యలు పకడ్బందీగా చేపట్టాలి. కరోనా పరీక్షా ఫలితాలను తక్షణమే వెల్లడించాలి. స్వామిదాస్ డిమాండ్…..