తిరువూరులోని శ్రీవాహిని ఇంజనీరింగ్ కళాశాలలో ఇంజనీరింగ్,శాస్త్ర సాంకేతిక, నిర్వహణ రంగాలపై ఆధునికత’ అంశంపై అంతర్జాతీయ సదస్సు కార్యక్రమం శనివారం జరిగింది..ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న ఇస్రో శాస్త్రవేత్త బి.నాగేశ్వరరావు స్టూడెంట్స్ ను ఉద్దేశించి ప్రసంగించారు.ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డా.నాగేంద్రబాబు,సెక్రెటరీ సుబ్రహ్మణ్యం, మెరైన్ చీఫ్ ఇంజనీరింగ్ చైతన్య (సింగపూర్),వైస్ ప్రిన్సిపాల్ ఎం హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు.