PRTU రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడిగా తిరువూరు ఉపాధ్యాయులు కిలారు నగేష్
ఈ రోజు కాకినాడలో జరిగిన PRTU AP రాష్ట్ర కార్యవర్గ సమావేశం మరియు కార్యవర్గ ఎన్నికల్లో తిరువూరు మండలం నుండి ఇద్దరు ఉపాధ్యాయులను ఎన్నుకున్నారు. PRTU AP రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులుగా కిలారు నగేష్, PRTU AP రాష్ట్ర కార్యదర్శిగా వాకా వెంకటేశ్వరరావులు ఎన్నికయినట్లు తిరువూరు PRTU మండల అధ్యక్షా కార్యదర్శులు పీవీఎన్.ప్రసాద్, పీవీరావులు ఓ ప్రకటనలో తెలిపారు.