తిరువూరుకు చెందిన సీనియర్ జర్నలిస్ట్ కిలారు ముద్దుకృష్ణకు అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ఆటా) నుండి ఆహ్వానం అందింది. మే 31 నుండి మూడు రోజుల పాటు డల్లాస్ నగరంలో అమెరికన్ తెలుగు కన్వెన్షన్ పేరుతొ వేడుకలు నిర్వహిస్తున్నారు. ఈ వేడుకలకు హాజరు కావాల్సిందిగా ముద్దుకృష్ణ ను నిర్వాహకులు ఆహ్వానించారు.