ముష్టికుంట్లలో పుట్టాడు. మద్రాసులో మెరిశాడు. ఆదర్శప్రాయుడు గద్దె రంగయ్యనాయుడు.
స్వాతంత్ర్య ఉద్యమంలో ఎందరో యోధులు తమ జీవితాన్ని దేశం కోసం ధారపోశారు. నష్టాలకు మరొక చాలా ఏళ్ల పాటు జైళ్లలో మగ్గారు. అటువంటి వారిలో కృష్ణాజిల్లా తిరువూరు మండలం ముష్టికుంట్ల గ్రామానికి చెందిన గద్దె రంగయ్యనాయుడు ఒకరు. చిన్నతనంలోనే ఇంటిని వదలి చెన్నైకి చేరి అక్కడే స్వాతంత్ర్య ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. 1943లో కాంగ్రెస్ పార్టీ తరపున శాసనసభలో ఎన్నికయ్యారు. మద్రాసు మున్సిపల్ కార్పోరేషన్ లో 24ఏళ్ల పాటు కౌన్సిలర్ గా సేవలు అందించారు. మద్రాస్ లో ఆంధ్రా మహా సభల స్థాపనలో రంగయ్యనాయుడు ప్రముఖ పాత్ర పోషించారు. నాయుడికి సంబంధించి మిగిలిన వివరాలు.