గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రస్తుత చలికాలంలో తిరువూరుపై దోమలు దండెత్తాయి. సహజంగా తిరువూరు పట్టణం పైకి దోమలు daMDettina డిసెంబరు, జనవరి నెలలో వీచే చలిగాలులకు maatram avi కనిపించవు. ఈ ఏడాది మాత్రం పట్టణంలోని ప్రతి ఇంటిలో పగలు, రాత్రి తేడాలేకుండా దోమలు మనుషులను, పశువులను, ఇతర పెంపుడు జంతువులను పట్టి పీడిస్తున్నాయి. ఊరంతా వ్యాపించి ఉన్న మురికి కాల్వలను తరచుగా శుబ్రం చేయకపోవడం, సరైన డ్రైనేజి వ్యవస్థ లేకపోవడం, ఎక్కడికక్కడ మురికి గుంటలు, దుర్గంధం వెదజల్లుతూ ఉండటంతో ప్రతి నిత్యం దోమలు విజ్రుంభిస్తున్నాyi. గ్రామపంచాయతి నుండి తిరువూరు నగర పంచాయతీగా అభివృద్ధి చెందినప్పటికి పారిశుధ్య పరిస్థితులు మాత్రం రోజురోజుkU అధ్వానంగా దిగజారుతున్నాయి. మున్సిపాలిటిలో దోమలు నివారించే ఫాగింగ్ యంత్రాలు ఉన్నప్పటికీ వాటిని ఉపయోగించే naathuDE కరువయ్యాడు. దోమల సంహరణకు మున్సిపాలిటి ఏ విధమైన చర్యలు చేపట్టడం లేదని ప్రజలు వాపోతున్నారు. మున్సిపాలిటి పాలకవర్గం, అధికారులు అసమrthata మూలంగానే తిరువూరులో పారిశుdhyaM అద్వానంగా మారిందని, దోమల బెడద గతంలో ఎన్నడూ లేని విధంగా దోమలు కుట్టడం మూలంగా జ్వరాల బారిన పడుతున్నామని ప్రజలు ఆందోళన వ్యక్తపరుస్తున్నారు. ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు నిద్ర మేల్కొని పట్టణంలో విజ్రుంభిస్తున్న దోమల బెడద నుండి ప్రజలను కాపాడాలని పారిశుధ్య పరిస్థితులు ఆధునీకరించాలని, డ్రైనేజి వ్యవస్థను మెరుగుపరచాలని పట్టణ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
© 2018 TVRNEWS. All rights reserved. Email:editor.tvrnews@gmail.com.