కృష్ణా జిల్లా తిరువూరులో గురువారం సాయంత్రం తెలుగు రాష్టాల్లోనే జ్యూడిషియల్ మేజిస్ట్రేట్ కోర్ట్ హోల్ ను డిజిటల్ పక్రియ ద్వారా ప్రారంభించారు. దేశంలోనే ఇది రెండోవ కోర్ట్ హోల్ గా, తెలుగు రాష్ట్రాల్లో తొలి కోర్ట్ హోల్ గా తిరువూరు కోర్ట్ హోల్ ప్రాధాన్యతను సంతరించుకుంది.ఈ కార్యక్రమంలో టి.వేణుగోపాలరావు ఆడిషినల్ జిల్లా జడ్జి వెంకటేశ్వరప్రసాద్, నూజివీడు జడ్జి పి.రాజు తిరువూరు జడ్జి, న్యాయవాదులు పాల్గొన్నారు.