తిరువూరు శ్రీవాహిని కళాశాల అధ్యాపకులు ఎ.కొండూరులోని నాగసింధు స్పిన్నింగ్ మిల్స్ వారి మామిడితోటలో వనభోజన కార్యక్రమాన్ని జరుపుకున్నారు. కార్యక్రమంలో శ్రీవాహిని ప్రతినిధులు, అధ్యాపకులు సకుటుంబంగా పాల్గొని సందడి చేశారు. ఆ చిత్రాలు మీకోసం…
© 2018 TVRNEWS. All rights reserved. Email:editor.tvrnews@gmail.com.