కృష్ణా జిల్లా విస్సన్నపేట వికాస్ హాస్టల్లో పదోతరగతి చదువుతున్న బాలుడు అదృశ్యం. పదోతరగతి చదువుతున్న లక్ష్మీనారాయణ అనే యువకుడు ఎవరికీ తెలియకుండా వెళ్లిపోయినట్లుగా తెలిసింది. ఈ విషయం జరిగి మూడు రోజులైనా ఎవరికి తెలియకుండా గోప్యంగా వికాస్ విద్యాసంస్థ ఉంచడంతో ఇంకా అనేకమైన అనుమానాలు వెలువడుతున్నాయి. ఇక పూర్తి విషయం తెలియాల్సి ఉంది.