తిరువూరు శ్రీవాహినిలో దుమ్మురేపిన ఎంబీఏ ఫ్రెషర్స్ పార్టీ
తిరువూరు శ్రీవాహిని ఇంజినీరింగ్ కళాశాలలో శనివారం నాడు ఎంబీఏ ఫ్రెషర్స్ పార్టీ నిర్వహించారు. ఈ వేడుకల్లో జూనియర్, సీనియర్ విద్యార్థినీ విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. విద్యార్థినులు సాంప్రదాయ దుస్తుల్లో హాజరయి వేడుకలకు ఆకర్షణ తీసుకొచ్చారు. విద్యార్థుల డ్యాన్సులు అలరించాయి.